Home » online cricket betting
ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లకు పైగా నగదు ఉంది.
విశాఖలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రభావంతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు.