Home » open
టర్కీ, అర్మేనియా దేశాల మధ్య 35 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు ఓపెన్ చేశారు. దీంతో ఫస్ట్ బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
భారతీయ మహిళలను తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతోందని... అందుకే ఫేస్బుక్కు దూరంగా ఉంటున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఇంటర్నెట్ వాడకందారుల్లో 62శాతం మంది పురుషులు ఉంటే... గతేడాది 75శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్ వాడకందారుల్లో లింగ అసమానత�
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.
మహిళలకే ప్రవేశం లేని అమ్మవారి గుడి అది. కొండపై పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఆ అమ్మను దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఐదు రోజులే అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు భక్తులు అమ్మవారి�
కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
Delhi woman mouth closed for 30 years : ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ నోరు 30ఏళ్లుగా తెరుచుకోలేదు. ఆమె వయస్సు కూడా 30ఏళ్లే కావటం విశేషం. అంటే ఆమె పుట్టినప్పటినుంచి నోరు తెరుచుకోనేలేదు. కానీ ఇన్నేళ్లకు ఆమె నోటిని తెరిపించా�
కర్నూలు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. నిర్మాణం పూర్తయిన ఓర్వకల్లు విమానాశ్రయం నేడు జాతికి అంకితంకానుంది.
Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�
Mughal Gardens : రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన మొఘల్ గార్డెన్లోకి ‘ఉద్యానోత్సవ్’ పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతిస్తారు. �