Home » operation royal vasista
ధర్మాడి సత్యం అనుకున్నది సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. గోదారి గర్భంలో ఇరుక్కుపోయిన బోటును వెలికితీశాడు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు
ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్ వశిష్టను
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో మరింత పురోగతి సాధించారు. ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత ప్రయత్నాలకు ధర్మాడి టీమ్ రెడీ అవుతోంది. ఐరన్ రోప్, యాంకర్తో చేసిన ప్రయత్నాలు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ
రాయల్ వశిష్ట బోటు కోసం ధర్మాడి టీమ్ పట్టు వదలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిన్న చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ద్వారా కీలక పురోగతి సాధించిన ధర్మాడి బృందం... బోటును
రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. మూడు రోజులు పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవగా.. నాలుగవ రోజు బోటు బయటకు తీసే ఆపరేషన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోట
కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి