Home » Operations
తమ నూతన సదుపాయం కోసం శంఖుస్థాపన కార్యక్రమాలను బుధవారం నిర్వహించింది. సుళ్లూరుపేట ఎంఎల్ఏ, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య; పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల్ వెలవన్, ఐఏఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథ�
షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ "జెట్ ఎయిర్వేస్" తిరిగి మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలలో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. నేలమాళిగల్లో అణ్వాయుధాల ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తుందని ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతుండగానే తాజాగా మరో కుట్ర కోణ�
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
NASA : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల 25నిమిషాల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవ�
Delhi : Ayurveda doctors can now perform surgeries : ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేద�
కరోనా కారణంగా షెడ్లకే పరిమితమైన Metro రైళ్లు హైదరాబాద్ లో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పరుగులు తీయబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో విభాగం పలు దశల్లో రైళ్లను తిప్పనున్నారు. సెప్టెంబర్ 07వ తేదీ నుంచి మెట్రో రైళ్లు
దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�
అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు