Home » Oppo
Redmi Pad Android Tablet : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కింద బడ్జెట్ టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Redmi Pad ఆండ్రాయిడ్ ట్యాబ్ పేరుతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా.. కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే నెలలో లాంచ్ కానున్నట్టు వెల్లడించింద�
India To Ban Smartphones : చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు (China Smartphone Companies) చివరకు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే, భారత్లో ప్రస్తుతం రూ. 12వేల లోపు ఫోన్ల అమ్మకాలను నిషేధించే ప్రణాళిక లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
అవకాశం దొరికిన ప్రతీసారి చైనాకు షాక్ ఇస్తూనే ఉంది భారత్. గాల్వన్ లోయ ఘటన తర్వాత.. 3వందలకు పైగా చైనా యాప్లపై బ్యాన్ విధించింది కేంద్రం. ఈఎఫెక్ట్తో లబోదిబో అంటున్న చైనాకు.. ఇప్పుడు మరో కోలుకోలేని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. 12 వేల రూపాయల ధరల�
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.
ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్ప్లస్, రియల్మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదని జర్మనీలో నిషేదాలు విధించారు. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మాన్హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్ప్లస్పై జర్మనీలో న
Chinese Smartphone Makers : భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్కు గ్లోబల్ హబ్గా మారుతోంది. ప్రపంచ దేశాలు తమ స్మార్ట్ ఫోన్లను తయారుచేసేందుకు భారత్ వైపు దృష్టిసారిస్తున్నాయి.
గూగుల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ 12 కూల్ డైనమిక్ కలర్ ఫీచర్ వస్తోంది. ఇదో డైనమిక్ థిమింగ్ సిస్టమ్ అతి త్వరలో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి రానుంది.
కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.
ప్రస్తుత ప్రపంచంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మార్కెట్ లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తీవ్రమైన పోటీ ఉంది. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు..