Home » OPPOSITION LEADERS
విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఇవాళ ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ నిర్వహించారు. బిహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోక
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. ప్రధాని మోదీకి విపక్షాల లేఖ వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేలా కేసీఆర్ మాస్టర్ మైండ్ వ్యూహం అమలు చేశారు. కేంద్ర సంస్థలు, గవర్నర్ వ్యవస్థ దుర్విని
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
అనిల్ దేశ్ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. �
కొద్ది రోజుల క్రితం నితీశ్ మాట్లాడుతూ విపక్షాలు అంతా ఏకమైతే బీజేపీకి కేవలం 50 స్థానాలు మాత్రమే వస్తాయని అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి 1984 నాటి పరిస్థికి బీజేపీ వెళ్తుందని కూడా అన్నారు. బీజేపీ ఏర్పడ్డ అనంతరం పోటికి దిగిన మొట్టమొదటి ఎన్నికలు అయ�
భారతదేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా రావాల్సిన సమయం ఆసన్నమైందని.. అందరూ సమావేశమై.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు...
ఓపిక నశించింది
దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు
మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారం ముగిసింది.