Home » Orange alert issued
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్ను బద్దలు కొట్టడంతో ఆరెం�
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.