-
Home » ordered
ordered
Spain Court : మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని.. వ్యక్తిని ఆదేశించిన స్పెయిన్ కోర్టు
స్పెయిన్లో ఒక వ్యక్తికి తన మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వారి వివాహ సమయంలో రెండు దశాబ్దాలుగా ‘చెల్లించని ఇంటి పనికి’ పరిహారంగా దాదాపు రూ.1.75 కోట్లు ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Three Fighter Jets Crash : రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో యుద్ధ విమానాల ప్రమాద ఘటన.. అంతర్గత విచారణకు ఆదేశించిన భారత వాయుసేన
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
Swiggy Report: ఫుడ్ లవర్స్ ఆల్ టైం ఫేవరెట్ బిర్యానీయే.. ఒక్క సెకనులో రెండు బిర్యానీలు లాగించేస్తున్నారట!
స్విగ్గీలో చికెన్ బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేయబడిన మొదటి ఐదు వస్తువులు మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ రుచులతో పాటు అంతర్జాతీయ రుచులను కూడా భారతీయులు బాగానే ఇష్టపడుతున్నారట
Madras High Court Key Orders : గుళ్లలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడాన్ని నిషేధించాలని.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పన�
Vijayawada Court Ordered Prithviraj : హాస్య నటుడు పృథ్వీరాజ్కు కోర్టు షాక్.. భార్యకు నెలకు రూ.8లక్షల భరణం ఇవ్వాలని ఆదేశం
ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. భార్యకు ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. నెలనెలా 10వ తేదీన భరణం మొత్తం అందేలా చూడాలని తీర్పు
Telangana : వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు .. ర్యాలీలు నిషేధం . .అతిక్రమిస్తే కఠిన చర్యలు : సీపీ హెచ్చరిక
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలు జరుపకూడదు అంటూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మరి బండి సంజయ్ నిర్వహిస్తాను అనే సభ వరంగల్ లో జరుగుతుందా? లేదా?
CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్ : సీఎం కేసీఆర్
రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు సహా... హెలికాప్టర్ను భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంల�
ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
Corona Bulletin release every day : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటి నుంచి ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు..రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని సూచించింది. సర్వే నివేదికలోని సిఫార్సులు అమలయ్
విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్ సీరియస్..నిందితులను వదిలిపెట్టొద్దు
CM Jagan serious on murder of student Anusha : డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులను వదిలిపెట్టొద్దని.. దిశ చట్టం కింద కేసు వేగంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన హత్య ఘటన గురించి అధికార
ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ రూమ్- చనిపోయిన పక్షులను ప్రొటోకాల్ ప్రకారం పూడ్చిపెట్టాలని ఆదేశం
Bird flu control room set up in Delhi : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురో�