Home » Ordinance
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆర్వోఆర్ చట్టంపైనా మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది.
ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే కొందరు తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది.
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఆన్లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్లైన్ రమ్మీ గేమ్కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్�
రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్