Home » Organic Farming Research
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
కరోనా కారణంగా తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయ చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు.