Home » organized
ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఈ అవసరాలను తీర్చగలదు. ఈ తరహా వర్క్షాప్ల ద్వారా మన యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటుగా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్ను సైతం తీర్చగలము. ఎంఎస్డీఈ చే
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే... కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో భారీ మారథాన్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు.