Home » Orphan Children
ప్రస్తుతం రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.
ప్రముఖ సంఘ సేవకురాలు...పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
పేదరికం, అంగవైకల్యం... అతడిని ఆకలి బాధలకు, అవమానాలకు గురి చేశాయి. అయినా అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బతకటానికి నిరంతరం శ్రమించాడు. అంగవైకల్యం దేనికీ అడ్డంకి కాదని నిరూపించాడు.