orphaned

    మీ వాళ్లు చనిపోయారు.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటున్నారు

    April 25, 2020 / 06:56 AM IST

    కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�

10TV Telugu News