-
Home » orphaned kids
orphaned kids
Kejriwal : కేజ్రీవాల్ కీలక నిర్ణయం..కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50వేలు,తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.2500 పెన్షన్
May 18, 2021 / 07:15 PM IST
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.