outside support

    బీజేపీ-శివసేన బంధాన్ని విడగొట్టేందుకే అప్పుడలా చేశా

    July 13, 2020 / 06:22 PM IST

    2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్​. 2014లో �

10TV Telugu News