-
Home » Over 25 Injured
Over 25 Injured
Bus-Truck Collision: ఉత్తర ప్రదేశ్లో బస్సు-ట్రక్కు ఢీ.. ఎనిమిది మంది మృతి.. 25 మందికిపైగా గాయాలు
September 28, 2022 / 11:40 AM IST
ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.