-
Home » overnight
overnight
Dubai Lottery: దుబాయ్లో జాక్పాట్ కొట్టిన తెలంగాణ వాసి.. రూ.338తో లాటరీ టికెట్ కొంటే 33 కోట్ల ప్రైజ్మనీ
తెలంగాణవాసి దుబాయ్లో జాక్పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్లో డ్రైవర్గా పని చేస్తున్న అజయ్ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
Bus Stop in Mysuru: మసీదును తలపించే విధంగా ఉన్న బస్ స్టాప్.. బీజేపీ ఎంపీ బెదిరింపులతో రాత్రికి రాత్రే మారిన రూపు రేకలు
బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూలో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ ని�
Bridge For Groom : తెల్లారేసరికల్లా వరుడి కోసం వంతెన కట్టేసిన గ్రామస్తులు
వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాల
Bamboo bridge: వరుడి రాక కోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన
ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
లవ్ జిహాద్ పేరుతో..జంటను రాత్రంతా పీఎస్ లోనే ఉంచి..యువకుడిని చావబాదిన పోలీసులు
UP ‘Love jihad’ rumour Muslim couple overnight at ps : లవ్ జిహాద్ వివాదంగా మారుతోంది. తీవ్ర విద్వేషాలకు కారణంగా తయారైంది. ముఖ్యంగా యూపీలో లవ్ జీహాద్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇది పెద్ద ప్రమాదంగా మారుతోంది. ప్రేమ పేరుతో బలవంత మతమార్పి�
చైనా – భారత సైన్యాల మధ్య మరోసారి ఘర్షణ – కేంద్రం
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత
48 మంది పైలెట్లను తొలగించిన Air India
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మ
కర్నాటకలో హింస..బాధ్యతాయుతంగా మెలగండి – కేటీఆర్ ట్వీట్
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�
వణికిస్తున్న చలిగాలులు : రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.