Home » overnight
తెలంగాణవాసి దుబాయ్లో జాక్పాట్ కొట్టేశాడు. మన కరెన్సీలో రూ.338 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్పై రూ.33.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్లో డ్రైవర్గా పని చేస్తున్న అజయ్ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది.
బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూలో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ ని�
వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాల
ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
UP ‘Love jihad’ rumour Muslim couple overnight at ps : లవ్ జిహాద్ వివాదంగా మారుతోంది. తీవ్ర విద్వేషాలకు కారణంగా తయారైంది. ముఖ్యంగా యూపీలో లవ్ జీహాద్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇది పెద్ద ప్రమాదంగా మారుతోంది. ప్రేమ పేరుతో బలవంత మతమార్పి�
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మ
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.