Home » OVERTAKES
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ దూకుడు మీదుంది. ఏకంగా ప్రపంచ నెంబర్ 1 సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ నే బీట్ చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ
వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ
మొదట్లో ఇటలీ,బ్రిటన్,దక్షిణకొరియా,ఇరాన్ వంటి దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగినప్పటికీ క్రమంగా కేసుల సంఖ్య,మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పకీ రష్యాలో మాత్రం రోజురోజుకూ �