OVERTURNS

    ఘోర ప్రమాదం, 16మంది కూలీలు అక్కడికక్కడే మృతి

    February 15, 2021 / 10:06 AM IST

    16 labourers dead after truck overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. జల్‌గావ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు.. యావల్ తాలూకా కింగావ్ గ్రామంలో ఓ ఆలయం దగ్గర బోల్తా పడింది. దీంతో ట్రక్కుల�

    ప్రైవేట్ బస్సు బోల్తా…20మంది పరిస్థితి విషయం

    December 13, 2020 / 10:56 PM IST

    bus overturns near Odisha’s Kalahandi district                                                 ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్‌సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయా�

    స్కూల్ బస్సు బోల్తా…18మందికి గాయాలు

    October 5, 2019 / 06:07 AM IST

    రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది.  జైపూర్ లోని  సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు  బ�

10TV Telugu News