Home » Overuse
సోషల్ మీడియాను అధికంగా వాడే యువత త్వరగా డిప్రెషన్ బారిన పడతారని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యువత డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
జీన్స్ ప్యాంట్స్ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు. ఎవరికి ప్రమాదం? ఎందుకు ప్రమాదం? అనే విషయం అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.