Home » Oxygen Plants
ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాల నుండి ఆక్సిజన్ వరకు అందిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా భాగం కానుంది.
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సిన�
రోనా మహామ్మరితో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన 40 లక్షల వ్యయంతో కాకినాడ సమీపంలోని తన స్వగ్రామమైన రాజోలులోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో ఏర్పా�
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.
కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి.
Rajasthan govt కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివార�