-
Home » Oxygen Plants
Oxygen Plants
ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్లు
ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్లు
YS Jagan Mohan Reddy : రేపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
Oxygen Plants : కొత్తగా 1500 ఆక్సిజన్ ఫ్లాంట్లు
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
Google: గూగుల్ దాతృత్వం.. పల్లెల్లో ఆక్సిజన్ ప్లాంట్లు!
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాల నుండి ఆక్సిజన్ వరకు అందిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా భాగం కానుంది.
Sonu Sood : 18 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు, ఎవ్వరూ చనిపోకూడదనేది లక్ష్యం – సోనూ సూద్
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సిన�
Director Sukumar : రాజోలులో దర్శకుడు సుకుమార్ వితరణతో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం..
రోనా మహామ్మరితో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన 40 లక్షల వ్యయంతో కాకినాడ సమీపంలోని తన స్వగ్రామమైన రాజోలులోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో ఏర్పా�
Sonu Sood Oxygen Plants : సోనూసూద్ ఆక్సిజన్.. దేశంలో ముందుగా ఏపీలోనే ప్రారంభం.. ఏయే జిల్లాల్లో అంటే..
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Oxygen Plants to India: ఇండియాకు 3 ఆక్సిజన్ ప్లాంట్లు మోసుకురానున్న అతి పెద్ద కార్గో విమానం
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.
Liquid Oxygen Plant : గాంధీలో ఆక్సిజన్ ప్లాంట్లు.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి
కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి.
ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రాజస్తాన్
Rajasthan govt కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివార�