Home » P4 Model
పీ4 ప్రోగ్రాంలో పేదలను దత్తత తీసుకునేందుకు ఫార్మా కంపెనీ అధినేత విక్రం నాగేశ్వరరావు ముందుకు వచ్చారు.
దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు.
దాదాపు 10వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లు, ఫోర్ వీలర్ ఉన్న వారు..