Home » paadayatra
వైఎస్ షర్మిళ. 2012లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 230 రోజుల పాటు 116మ నియోజకవర్గాల్లో 3వేల 112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. చేవెళ్ల వేదికగా మరోసారి పాదయాత్రకు బయల్దేరారు.
Etala Rajender: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర సోమవారం ఉదయం 9గంటల 30నిమిషాలకు ఆరంభం కానుంది. కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి మొదలుకానున్నారు. ముందుగా బత్తినివానీపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్�