Trending
-
Home » Padma awardees
Padma awardees
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఫొటోలు
February 4, 2024 / 06:19 PM ISTమెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 25లక్షలు, ప్రతీనెలా పెన్షన్.. ప్రకటించిన రేవంత్ రెడ్డి
February 4, 2024 / 01:56 PM ISTవెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శిల్పకళా వేదికగా వెంకయ్య నాయుడు, చిరంజీవిసహా పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం
February 4, 2024 / 12:01 PM ISTపద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం
January 25, 2020 / 03:19 PM IST71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషన్, 16 మందికి పద్మ భూషన్, 118మందికి…