Padmasri

    Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత

    August 28, 2023 / 06:20 AM IST

    ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....

    Sonu Nigam : సింగర్ సోనూనిగమ్‌కు పద్మశ్రీ..

    January 26, 2022 / 07:41 AM IST

     బాలీవుడ్ లోనే కాక దేశంలోని చాలా భాషల్లో దాదాపు 25 సంవత్సరాలకుపైగా పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు సోనూ నిగమ్. తాజాగా ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో...

    పద్మశ్రీకి అర్హుడే : 30ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజూ 15 కి.మీ నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్టుమ్యాన్

    July 9, 2020 / 03:49 PM IST

    దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అం�

    జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

    February 25, 2019 / 01:30 AM IST

    ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జయరాం మర్డర్‌.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్

    శ్రిఖా చెప్పేవన్నీ అబద్దాలే : 10Tvతో పద్మశ్రీ

    February 8, 2019 / 05:09 PM IST

    హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య  పద్మశ్రీ  స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�

    చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా

    February 7, 2019 / 03:52 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప�

    జయరాం కేసులో ట్విస్ట్ : ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న పద్మశ్రీ

    February 6, 2019 / 03:10 AM IST

    చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.

    తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం 

    January 26, 2019 / 09:38 AM IST

    ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు  పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం ఒడిశా :  సేవకు అరుదైన గౌరవం దక్కింది.  పేదరికంలో వున్నా..సేవాగుణం�

10TV Telugu News