paid electricity bill

    PSPCL : రూ. 8 లక్షల కరెంటు బిల్లు బాకీ పడిన సిద్ధూ!

    July 3, 2021 / 12:02 PM IST

    ప్రముఖ క్రికెటర్, రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు కరెంటు బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలంట. ఈ విషయాన్ని పంజాబ్ పవర్ కార్పొరేషన్ (PSPCL) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపు శుక్రవారంతో ముగిసి

10TV Telugu News