Home » paid homage
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు.
new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్ 10, 2020) ప్రధాని మోడీ భూమి ప�
ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.