-
Home » Pakistan journalists
Pakistan journalists
అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలంటూ పాక్ జర్నలిస్టులు ర్యాలీ
March 1, 2019 / 10:22 AM IST
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ కు మద్దతుగా నలిచారు. లాహోర్ ప్రెస్ క్లబ్ ఎదుట శాంతి ర్యాలీ నిర్వహించారు. వింగ్ కమాండర్ అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలని పాక్ జర్నలిస్టులు కోరారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ప్లక�