Home » Pakistan minister
2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత ఆ దేశం నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు ఎవరూ భారత్లో పర్యటించలేదు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి లండన్లో చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నివసిస్తున్న కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.
మొండి కత్తెరతో రిబ్బన్ కత్తిరించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. కత్తెర తెగకపోవడంతో చివరకు నోటితో రిబ్బన్ కట్ చేశాడు.
https://youtu.be/2ikuNFs7rfE
భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత సైన్యంతో పోలిస్తే…పాక్ సైన్యం వెనుకబడి ఉందని..అందుకే చిన్నస్