Home » Pakistan Vs India
మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత అభిమానులు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
ఆసియాకప్లో సూపర్-4 దశలో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడం, మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను సోమవారం (సెప్టెంబర్ 11)కి వాయిదా వేస్తు
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్కు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది.
భారత్, పాకిస్థాన్లు తమతమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారం పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్పప్పటికీ 1992 నాటి సంప్రదాయాన్ని కొనసాగించాయి.
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.
పాకిస్తాన్లో అల్లకల్లోలం
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. అంతమంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం..
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్ పై విజయం సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండ్ షో తో అ