Home » Pakistan
పశువుల్లో కూడా లేని అత్యాచారం వికృతం మనుషుల్లోనే ఉంది. కానీ కామాంధులకు మనుషులు జంతువులు అనే తేడా కూడా లేని రాక్షసత్వంతో ఆడవాళ్లమీదనే కాదు జంతువుల మీద కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఆవుల మీద ఇటువంటి దారుణం జరిగిన వార్తలు విన్నాం. కానీ అమ�
పనిచేసి అలసిపోయి నిద్రించే పరుపుల్లో ఎన్నో రకాలున్నాయి. కొన్ని కంపెనీలు తాము తయారు చేసిన పరుపులపై పడుకుంటే సుఖనిద్ర ఖాయమని చెప్పే ప్రకటలు చూస్తుంటాం. అంతేకాని ప్రత్యేకించి ఈ పరుపులు ‘హిందు’ మతస్తులకు’ ఈ పరుపులు ‘ఇస్లాం’ మతస్తులకు మాత్రమ�
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�
దేవాలయం అంటే పవిత్రమైనది. అది ఏ మతం వారికైనాసరే. కానీ పవిత్రమైన దేవాలయాన్ని మరుగుదొడ్డిగా వాడుతున్న దారుణం గురించి బహుశా ఎవరూ విని ఉండరు. కానీ పాకిస్థాన్ లో ఇది జరుగుతోంది. పాకిస్తాన్లోని కరాచీలోని మనోరా ఐలాండ్ బీచ్లోని వరుణ్ దేవ్ మందిరా�
జీవాయుధాల సామర్థ్యాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలు పెంచుకుంటున్నాయి. 3 ఏళ్ళ క్రితం దీని కోసం ఆ రెండు దేశాలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తట్టుకోనే సామర్థ్యం పాకిస్థాన్ దగ్గర లేదు. అందుకే భారత్ను దెబ్బతీయడానికి డ్రాగన్ సాయం కోరుతోంది. పాకిస్థాన్ కోసం JF-17 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని చైనా వేగవంతం చేసింది. బాలకోట్ దాడుల తరువాత భారత వైమానిక దళం (IAF) ధీటుగా అదే యు�
ప్రేమకు హద్దులు ఉండవు..ఎల్లలు దాటుతుంది. ఇలాగే. ఓ యువకుడు..Online లో పరిచయం అయిన అమ్మాయిని కలుసుకొనేందుకు ఏకంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించాడు. ఏ దేశమో అనుకుంటున్నారా..అదే..పాకిస్తాన్. బైక్ పై వెళ్లాడు. సీన్ కట్ చేస్తే..బోర్డర్స్ లో భద్రతను పర్యవ�
ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�
జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని వాటిని కంఠస్థం చేయాలని కిండర్ గార్టెన్ విద్యార్థులకు చెప్పి..దాన్ని హోం వర్కుగా ఇచ్చిన ఘటన వివాదం చెలరేగింది. కరోనా వ్యాప్తం క్రమంలో ఆన్ లైన్ క్లాసు
పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’