Home » Pakistan
టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చి బృందావనంలో నివాసం ఉంటున్న ఒక సంగీతం మస్టార్ ఉక్రెయిన్ కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ లోని కరాచీ కి చెందిన ఆనంద్ కుమ�
తాము చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదని పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దయి ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రముఖ పార్టీల న�
Mehwish Hayat, Dawood’s ‘Most Wanted Girlfriend: అండర్ వరల్డ్ డాన్.. దావుద్ ఇబ్రహీం ప్రేమాయణం హట్ టాపిక్. లేటు వయస్సులో సీక్రెట్గా ప్రేమించాడు. గుట్టుగా దాచాడు. అలాంటిది రచ్చ అయ్యేసరికి డాన్కు టెన్షన్. తన సీక్రెట్ ప్రేమాయణం గురించి ఎలా లీక్ అయిందో తెలియక జుట్టు పీక
త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికుల�
Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం.. ప్రపంచ మాఫియా చరిత్రలో ముంబై నగరానికి ఒక అధ్యాయం జోడించిన డాన్. కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియాను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లిన నేరస్తుడు. సాధారణ స్మగ్లింగ్కు నిలయమైన ముంబై నగరంలోకి మొదటిసారి ఆర్డిఎక
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ ఈ విషయాన్ని తొలిసారిగా అంగీకరించింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల కొత్త జాబితాను విడుదల చేయగా.. అందులో దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. కరాచీలోని క్లిఫ్టన్
74 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోట నుంచి త్రివర్ణాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఏడవసారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి చైనా మరియు పాకిస్తాన్ విస్తరణ మరియు ఉగ్రవాద�
భారత్ కు వ్యతిరేకంగా శత్రువులు ఒక్కటి అవుతున్నారా? భారత్ ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోందా? నేపాల్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా స్కెచ్ వేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా, న�
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం దేశంలోనే అతిపెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే నేలలో నాటిన మొక్కలను కొందరు యువకులు పీకేస్తున్న వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఇస్లామిజానికి విరుద్ధం అని వారి ఉద్దేశ్యమట. ఈ వ�
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �