Home » Pakistan
ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా
పాకిస్తాన్లో ఓ బస్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందారు. మరో 55మందికి గాయాలయ్యాయి. కరాచీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంసమీపంలోని రోహ్రీ ప్రాంతంలో కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత �
CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ �
ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�
ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజ�
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�
అప్పుడే ముస్లింలను పాకిస్తాన్కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన వ�