Home » Pakistan
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహ�
పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీలన్నీ చట్ట వ్యతిరేకపరమైన కంటెంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం.. కంపెనీలు అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించారు. మీడియా సెన్స�
ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర�
పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)సంచనల నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధించడం,హత్య చేసినట్లు నిర్థారణ జరిగితే దోషులను బహిరంగంగా ఉరితీసే తీర్మాణాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్�
వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్.. 173పరుగుల లక్ష్యం. భారత్ తరపున బరిలోకి దిగాడు యశస్వి జైశ్వాల్. టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేయడమే కాదు.. మరో ఎండ్ లో ఉన్న పార్టనర్తో సక్సేనాతో కలిసి లక్ష్యాన్ని చేధించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగ�
వరుసగా నాలుగు అండర్ 19 మ్యాచ్ లలో పాకిస్తాన్ పై విజయం సాధించింది భారత్. కుర్రాళ్లు అద్భుతహ అనిపించారు. 173పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. 14ఓవర్లు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ పడకుండా అద్భుతమైన ఇన్నింగ్స్తో విజయం దక్కించుకున్నారు. యశస్వ�
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సీనియర్ క్రికెట్లో ఫుల్ క్రేజ్. ఇప్పుడు అండర్-19లోనూ అదే హవా కనిపిస్తోంది. కారణం సెమీ ఫైనల్ కావడమే. హోరాహోరీగా పోరాటం ఉంటుందని భావించిన గేమ్లో పాక్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తూ.. 172పరుగులకే కట్టడి చేసింది. పొచెఫ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన