Pakistan

    ఒక్క కరోనా.. కోటి బుల్లెట్లతో సమానం.. వైరస్‌తో మారణహోమానికి ఉగ్రవాదుల ప్లాన్

    April 12, 2020 / 12:44 PM IST

    భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు కరోనాను అస్త్రంగా మార్చుకుంది పాకిస్థాన్‌. వైరస్‌ను వాడుకుని మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేశారు. నేపాల్‌లో దాక్కున్న టెర్రరిస్టులు బిహార్‌ మీదుగా దేశంపైకి దండెత్తేందుకు సిద్ధమయ్యారని సశ�

    ఆ రెండు దేశాల్లో మినహా.. పురుషులు, మహిళలకు కరోనా వైరస్ సమానంగా సోకింది

    April 9, 2020 / 05:04 AM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల్లో సమానంగా సోకుతున్న ఈ వైరస్.. ఆ రెండు దేశాల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉన్నట్టు గ్లోబల

    నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ చోరీ

    March 30, 2020 / 02:20 PM IST

    ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.

    పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు

    March 26, 2020 / 09:58 AM IST

    ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్‌ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా

    పాకిస్థాన్‌‌లో ఘోరం : రైలు-బస్సు ఢీ..20మంది మృతి

    February 29, 2020 / 04:25 AM IST

    పాకిస్తాన్‌లో ఓ బస్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందారు. మరో 55మందికి గాయాలయ్యాయి. కరాచీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంసమీపంలోని రోహ్రీ ప్రాంతంలో కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత �

    పాకిస్తాన్ నుంచి వచ్చినా సరే. నా ప్రాణమున్నంత వరకూ మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు

    February 29, 2020 / 01:50 AM IST

    CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ �

    సరిహద్దులు దాటేందుకు వెనుకాడం…రాజ్ నాథ్

    February 26, 2020 / 07:42 AM IST

    ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ

    మత స్వేచ్ఛకు మోడీ వ్యతిరేకం కాదు…భారత్-పాక్ కు మధ్యవర్తిత్వానికి రెడీ

    February 25, 2020 / 01:05 PM IST

    భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�

    ఇరాన్‌కు నో ఎంట్రీ అంటోన్న టర్కీ, జోర్డాన్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్

    February 25, 2020 / 04:24 AM IST

    ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్‌లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్‌కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజ�

    పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

    February 24, 2020 / 12:41 PM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�

10TV Telugu News