Home » Pakistan
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సీనియర్ క్రికెట్లో ఫుల్ క్రేజ్. ఇప్పుడు అండర్-19లోనూ అదే హవా కనిపిస్తోంది. కారణం సెమీ ఫైనల్ కావడమే. హోరాహోరీగా పోరాటం ఉంటుందని భావించిన గేమ్లో పాక్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తూ.. 172పరుగులకే కట్టడి చేసింది. పొచెఫ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది.
భారత్ పై పాకిస్తాన్ కు ఎంత ప్రేమ ఉందో పిల్లవాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. అలాంటి పాకిస్తాన్ నాయకులు భారత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో అధికార పార్టీని విమర్శించే నాయకులకు తమ మద్దతు తెలుపుతుంటార�
పాక్లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�
హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని
పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో అందంగా అలకరించిన ఓ పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి పందింట్లో ఓ హిందూ యువతి పెళ్లి జరుగుతోంది. హఠాత్తుగా కొందరు దుండగులు వచ్చారు. ఆ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. తరువాత జరిగిన ప
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భారత దేశం గ
ఇండియా-పాకిస్తాన్ ల మధ్య మీడియేటర్ గా ఎవ్వరు అవసర్లేదని అంటున్నా మేం ఉన్నామంటూ సిద్ధమైపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహం చూపించడంతో భారత ప్రధాని అవసర్లేదని కొట్టిపారేశారు. మళ్లీ ఇప్పుడు నేపాల్ ముందుకొ�