Home » Pakistan
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత్ ఆహ్వానం పలకనుంది. షాంగాయ్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వార్షిక సమావేశంలో భాగంగా ప్రభుత్వాధినేతల సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవ్వాలని ఆయనను కోరనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్
రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి ఓ వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కానీ ఓ చిన్నపాటి ట్విస్టు పెట్టింది. వెడింగ్ హాల్ పాకిస్తాన్ బహల్వపూర్లో ఉంది. రెండు, మూడు లేదా నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకొనే వారు తాము ఈ అవకాశం ఇస్తున్నట్లు ఫ
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని
నైరుతి పాకిస్తాన్లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు �
ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.