Pakistan

    ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

    December 20, 2019 / 01:34 PM IST

    ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో�

    ముషారఫ్ శావాన్ని 3రోజులు వేలాడదీయండి…పాక్ కోర్టు

    December 19, 2019 / 03:54 PM IST

    రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన మృతదేహ�

    పాకిస్థాన్‌ పౌరసత్వం ఎలా ఇస్తుంది? మైనార్టీలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి?

    December 18, 2019 / 09:19 AM IST

    భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ప్రత్యేకించి అసోం ప్రజలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు రాష్ట్రాలు సైతం తప్పుబట్టాయి. మూడు పొరుగుదేశాల నుంచివచ్చే వలసదారులకు లబ

    భారత్ ఆర్మీ ఎదురుదాడిలో పాకిస్తాన్ సైనికుల హతం

    December 18, 2019 / 04:13 AM IST

    పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై ఎదురుదాడి చేసిన భారత్ వారిని మట్టుబెట్టింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘటన జరిగింది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్‌ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భా

    CAAపై పాక్ తీర్మాణం…భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    December 17, 2019 / 01:49 PM IST

    భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాక్ తీర్మ

    బిగ్ బ్రేకింగ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఉరిశిక్ష

    December 17, 2019 / 07:32 AM IST

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది పాకిస్తాన్‌లోని పెషావర్ హైకోర్టు. ముగ్గురు సభ్యుల ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. 2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టు

    బీజేపీ లెక్కలు ఎంతవరకు నిజం: పాక్, బంగ్లాల్లో ముస్లిమేతరులు తగ్గారా

    December 12, 2019 / 10:55 AM IST

    పౌరసత్వపు బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ పాక్‌లో ముస్లిమేతరులు తగ్గిపోయారంటూ వాదన వినిపించింది. ఇందులో వాస్తవం కనిపించడం లేదు. కేంద్ర హోం మంత్రి బిల్లుపై సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి ఇప్పటికీ పాక్�

    పాకిస్థాన్‌ దేవాలయానికి భారీగా భారత్ యాత్రీకులు 

    December 12, 2019 / 06:49 AM IST

    పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�

    2020జూన్ నాటికి…పాక్ లో ప్రతి 10మందిలో 4గురు పేదరికంలోకి

    December 11, 2019 / 12:27 PM IST

    రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థికపరిస్థితి మరింత దిగజారిపోయిందని ప్రముఖ ఎకనామిస్ట్ హఫీజ్ ఏ పాషా అన్నారు. పాకిస్తాన్ లో దిగజారిన ఆర్థికవృద్ధి,రెండంకెల ఆహార ద్రవ్యోల్బణం కారణంగా 2020 జూన్ నాటికి దేశంలోని ప్రతి 10మందిలో 4మంది పేదరికంలోకి

    ఆస్పత్రిలో చేరిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్

    December 3, 2019 / 06:12 AM IST

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర  అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు.  దుబాయ్ అమెరికన

10TV Telugu News