Pakistan

    మసీదులో బాంబు పేలి 8మంది మృతి

    January 10, 2020 / 11:56 PM IST

    నైరుతి పాకిస్తాన్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను  టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు �

    పాకిస్తాన్ చెర నుంచి విడుదల : ఢిల్లీకి చేరుకున్న ఉత్తరాంధ్ర జాలర్లు

    January 7, 2020 / 05:24 AM IST

    ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

    భారత్ చేరిన 20మంది తెలుగు జాలర్లు

    January 6, 2020 / 01:16 PM IST

    ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగర�

    పాక్ చెరలో ఉన్న ఏపీ జాలర్లు త్వరలో విడుదల

    January 4, 2020 / 08:38 AM IST

    పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని  భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�

    నువ్వేమైనా పాకిస్తాన్ రాయబారివా: మోడీకి మమతా సూటి ప్రశ్న

    January 3, 2020 / 11:02 AM IST

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానివా.. లేదా పాకిస్తాన్ రాయబారివా అంటూ ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో పాక్‌తో పోల్చి మాట్లాడుతుండటంపై మోడీని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై జరుగుతున్న ఆ�

    దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు: సరిహద్దులో అమరులైన సైనికులు

    January 1, 2020 / 06:07 AM IST

    కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజే చీకటి తెలవారకముందే.. దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు జరుగుతున్న వేళ.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారీగా పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఉగ్రవాదులు, భద్రత బలగాలు మధ్య జరిగిన క�

    సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి పొండి..లేదా సముద్రంలో దూకండి: బీజేపీ నేత వ్యాఖ్యలు  

    December 31, 2019 / 09:41 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�

    పాకిస్తాన్ వెళ్లిపోండి : ఆందోళనకారులపై SP ఆగ్రహం

    December 28, 2019 / 05:41 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి

    ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

    December 28, 2019 / 04:42 AM IST

    ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

    బాబోయ్ : పాకిస్తాన్ నుంచి వచ్చి నాశనం చేస్తున్నాయ్

    December 27, 2019 / 04:51 AM IST

    పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్‌‌కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, �

10TV Telugu News