Pakistan

    లాడెన్ మా హీరో…ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

    November 14, 2019 / 07:49 AM IST

    పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని ఆయన అంగీకరించారు. ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను పాకిస్తాన�

    పాక్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ

    November 10, 2019 / 10:50 AM IST

    భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్..కరాచీలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)మ్యూజియంలో పెట్టుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టు అన్వర్‌ లోధి శనివారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ద్వారా కరాచీ మ్యూజియంలోని అభినందన్ �

    అయోధ్య తీర్పుపై పాక్ మంత్రుల ఆగ్రహం 

    November 10, 2019 / 06:36 AM IST

    అయోధ్యలోని వివాదాస్పద  రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు.  ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని  పాకిస్త

    మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే

    November 8, 2019 / 11:10 AM IST

    కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్‌ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �

    జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

    October 31, 2019 / 11:01 AM IST

    కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాకిస్తాన్ వియ‌న్నా ఒప్పందాన్ని  అతిక్ర‌మించింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఇంట‌ర్నేష‌నల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్(ICJ) ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�

    ఏంటి మిస్టరీ : అమ్మాయి డెడ్ బాడీలో అబ్బాయి డీఎన్‌ఏ

    October 31, 2019 / 07:25 AM IST

    డీఎన్‌ఏ పరీక్షల కోసం సెప్టెంబర్‌ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర

    రైల్లో మంటలు : 65కి పెరిగిన మృతుల సంఖ్య

    October 31, 2019 / 05:42 AM IST

    పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

    కరాచి-రావల్పిండి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం: 16మంది సజీవ దహనం

    October 31, 2019 / 05:10 AM IST

    కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు.  వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమ�

    గురునానక్ 550 జయంతి: స్మారక నాణెం విడుదల చేసిన పాక్

    October 30, 2019 / 10:09 AM IST

    సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్  స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్‌ కర్తార్‌పూర్ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలి�

    పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం

    October 29, 2019 / 02:48 AM IST

    పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన శరీరంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 2వేలకు ఆయన ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. లాహోర్ లోని సర్పీసెస్ హాస్పిటల్ లో అక్టోబర్-2

10TV Telugu News