Pakistan

    ఉగ్రవాదం నాశనం చేస్తామంటే మా ఆర్మీని పంపిస్తాం

    October 13, 2019 / 02:30 PM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని  పంపేంద�

    #Modigoback – చైనీస్ భాషలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం

    October 11, 2019 / 12:25 PM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

    మారని పాక్ బుద్ధి : పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లు

    October 10, 2019 / 06:05 AM IST

    పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్‌ సరిహద్దుల్లో డ్రోన్‌లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నార�

    కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలో ఉంది..మళ్లీ రాజకీయీల్లోకి వస్తానన్న ముషార్రఫ్

    October 8, 2019 / 03:38 PM IST

    కశ్మీర్‌ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్‌ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని

    పంజాబ్ లోకి పాక్ డ్రోన్…వేట ప్రారంభించిన భారత్

    October 8, 2019 / 12:52 PM IST

    సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన�

    దేశంలోకి అక్రమంగా చొరబడిన 300మంది ఉగ్రవాదులు

    October 7, 2019 / 04:15 AM IST

    ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి భారత్ లోకి 300మంది ఉగ్రవాదులు అక్రమంగ�

    ఎన్నాళ్లకెన్నాళ్లకు : పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వం

    October 4, 2019 / 08:18 AM IST

    పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. 35 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న 55 ఏళ్ల పాకిస్థాన్ మహిళ జుబేదాకు ఎట్టకేలకు  భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది.  వివరాల్లోకి వెళితే..జుబేదా పాకిస్థాన్లోని భారత్ చెందిన ముజఫర్‌నగర్‌ జిల్లాలోని య�

    భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

    October 2, 2019 / 10:03 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

    LOC దాటి వస్తాం…పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

    September 30, 2019 / 08:42 AM IST

    పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �

    ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ కోర్టులో కేసు నమోదు

    September 28, 2019 / 12:59 PM IST

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న  కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�

10TV Telugu News