Home » Pakistan
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్ సాహిబ్లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలి�
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 2వేలకు ఆయన ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. లాహోర్ లోని సర్పీసెస్ హాస్పిటల్ లో అక్టోబర్-2
విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ విమానాలకు పదే పదే అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ సీరియస్ అయ్యింది. నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. దీంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది పాక్. గగనతలంలోకి అనుమతి ఇవ్వకపోవడంపై ఇంటర్నేషనల్ సి�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ ద
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని చెప్పారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అక్టోబరు 25న ఆర్మీ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ POK అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఒక భూభాగం మాత�
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ను మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి తొలగించింది పాక్ క్రికెట్ మేనేజ్మెంట్. గత శుక్రవారం టీ20కు బాబర్ అజామ్, టెస్టు ఫార్మాట్కు అజహర్ అలీలను కెప్టెన్లుగా ప్రకటించింది. దీంతో పాటు రాబోయే సిరీస్ లక�
పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది. పాకిస్తాన్ సైన
వరల్డ్ కప్ ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కీలకంగా సర్ఫరాజ్ అహ్మద్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు వచ్చే ఏడాది జులై వరకూ వన్డే మ్యాచ్లు ఆడేది లేదని సంచలనం సృష�
కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియ�