Pakistan

    కశ్మీర్ లో ఉగ్రదాడి: ముగ్గురు ఉగ్రవాదులు, జవాను మృతి

    September 28, 2019 / 11:43 AM IST

    భద్రతా సిబ్బందిపై గ్రనేడ్‌లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు. ధీటుగా బదులిచ్చినప్పటికీ భారత

    మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

    September 27, 2019 / 04:14 PM IST

    ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �

    ప్రపంచానికి బుద్దుడిని,శాంతిని ఇచ్చాం…ఉగ్రవాదం కాదు

    September 27, 2019 / 02:52 PM IST

    అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద

    హఫీజ్ నెలకు లక్షా 50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

    September 26, 2019 / 11:12 AM IST

    26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ స‌యీద్‌ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి పాకిస�

    భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

    September 24, 2019 / 01:21 PM IST

    పాక్‌లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్‌కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా,

    పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

    September 24, 2019 / 12:46 PM IST

    పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�

    మోడీ దూకుడుగా ఉన్నారు.. పాక్ ను నమ్ముతా : ట్రంప్

    September 24, 2019 / 10:07 AM IST

    కశ్మీర్ విషయంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్�

    బిపిన్ రావత్ హెచ్చరికలు : మళ్లీ ప్రారంభమైన బాలకోట్ ఉగ్రశిబిరం!

    September 23, 2019 / 08:24 AM IST

    బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరం తిరిగి ప్రారంభమైందని..కార్యకలాపాలు ప్రారంభించడంతో రుజువు అయ్యిందని..బాలాకోట్ దాడులకు మించి భారత్ స్పందన ఉంటుందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం చెన్నైలోన

    తాటాకుచప్పుళ్లకు భయపడం: ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు

    September 22, 2019 / 10:43 AM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అంటున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి ఆజ్యం పోసేలా పాకిస్తాన్ ప్రధాని సహా, మంత్రులు, అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప�

    ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

    September 22, 2019 / 05:37 AM IST

    పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇస్లామాబాద్ నుంచి వెళ్లే 46 విమానాల్లో ఒక్కరు లేకుండానే గాల్లోకి ఎగిరాయట. 2016-17 సంవత్సరంలో ఇలా జరిగిందని ఓ మీడియా కథనంలో రాసుకొచ్చింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన

10TV Telugu News