Home » Pakistan
నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పాకిస్తాన్ మంత్రి ఇజాజ్ అహ్మద్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ చానెల్ లో న�
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన �
ఆర్టికల్ 370రద్దు చేస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ లో అతిపెద్ద ముస్లిం ఆర్గనైజేషన్.. జమాత్ ఉలేమా హి హింద్(JUH) స్వాగతించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని జమాత్ ఉలేమా చీఫ్ మెహమూద్ మదానీ తెలిపారు. వేర్పాటు వాద ఉద్యమాన్ని
పండగలొస్తే ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరగడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక రోజుల్లో ధరలు పెరగడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్లో ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. లీటర్ పాల ధర రూ.140గా అమ్మడంతో తప్పని పరిస్థితుల్లో కొనుక్కొని పండుగజరపుకున్నారు. మొహర్ర�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అంటూ సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్.
పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దేశంలో హిందువుల్ని, సిక్కులను హింసిస్తున్నారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ సంచలన వ్యాఖ
చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత �
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�
భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసి
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ దేశానికి చెందిందే అని అర్థ�