Pakistan

    బిపిన్ రావత్ హెచ్చరికలు : మళ్లీ ప్రారంభమైన బాలకోట్ ఉగ్రశిబిరం!

    September 23, 2019 / 08:24 AM IST

    బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరం తిరిగి ప్రారంభమైందని..కార్యకలాపాలు ప్రారంభించడంతో రుజువు అయ్యిందని..బాలాకోట్ దాడులకు మించి భారత్ స్పందన ఉంటుందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం చెన్నైలోన

    తాటాకుచప్పుళ్లకు భయపడం: ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు

    September 22, 2019 / 10:43 AM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అంటున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి ఆజ్యం పోసేలా పాకిస్తాన్ ప్రధాని సహా, మంత్రులు, అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప�

    ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

    September 22, 2019 / 05:37 AM IST

    పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇస్లామాబాద్ నుంచి వెళ్లే 46 విమానాల్లో ఒక్కరు లేకుండానే గాల్లోకి ఎగిరాయట. 2016-17 సంవత్సరంలో ఇలా జరిగిందని ఓ మీడియా కథనంలో రాసుకొచ్చింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన

    మోడీ విమానానికి దారి ఇవ్వం

    September 18, 2019 / 03:08 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ లోకి అనుమతించాలని పాక్‌ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్తాన్ స్ప‌ష్టం చేసింది. ఆ �

    పాక్‌ పర్మిషన్ కావాలి: మోడీ విమానం కోసం భారత్ రిక్వెస్ట్

    September 18, 2019 / 09:44 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది.

    త్వరలోనే…పీవోకేపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుంది

    September 17, 2019 / 02:04 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.  ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�

    అమ్మాయిలు..అబ్బాయిలు కలిసి కూర్చోకూడదు..మాట్లాడుకోకూడదు: యూనివర్శిటీ హుకుం 

    September 17, 2019 / 04:50 AM IST

    కాలేజీల్లోను..యూనివర్శిటీల్లోను అమ్మాయిలు..అబ్బాయిలు కలిసి తిరగటం సర్వసాధారణం. కానీ ఇకపై అటువంటివి కుదరదంటోంది ఓ యూనివర్శిటీ. అమ్మాయిలు..అబ్బాయిలు వర్శిటీ క్యాంపస్ లో గానీ..బైట గానీ కలిసి కూర్చోకూడదు..మీటింగ్ లు పెట్టుకుని కబుర్లు పెట్టుకో�

    కశ్మీర్ భారత సార్వభౌమ భాగం : పీవోకేను పాక్ ఖాళీ చేయాలన్న బ్రిటన్ ఎంపీ

    September 16, 2019 / 03:42 PM IST

    జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ  బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�

    6 రాష్ట్రాల్లో.. రైల్వే స్టేషన్లు, దేవాలయాలను పేల్చేస్తాం

    September 16, 2019 / 05:58 AM IST

    హర్యానాలోని రోహ్‌టక్ రైల్వే స్టేషన్‌కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ

    ‘పాక్.. భారత్‌ను బంధువులా చూస్తోంది’

    September 15, 2019 / 11:50 AM IST

    ‘పాకిస్తాన్ దేశస్థులు భారతదేశం చేసే పనులకు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. వాళ్లు భారత్‌ను బంధువులా భావిస్తున్నారు’ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. పాకిస్తాన్‌లో పర్యటించిన శరద్ పవార్ తన అనుభవాన్ని శనివారం మీడియాతో ముందు వె

10TV Telugu News