Home » Pakistan
పాకిస్తాన్ లో పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్ నివేదిక సీఆర్ఎస్ తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని తెలిపింది. సీఆర్ఎస్ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్య
తమ భూభాగంపై ఉన్న ఉగ్ర గ్రూపులను పాక్ అదుపు చేయాలని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ సాధారణ పొరుగుదేశంగా ప్రవర్తించడం నేర్చుకోవాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పడం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఉగ్రవాదాన్ని �
కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్లాల�
లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన 26వ ‘కిసాన్- జవాన్ విజ్ఞాన్ మేళా’(సైన్స్ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్�
పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్�
జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వెనక్కు తగ్గడం లేదు. పాక్ మంత్రి చెప్పినట్లు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది పాక్. ఈ క్రమంలోనే గురువారం మిస్సైల్ గజ్నవిను టెస్ట్ ఫైర్ చేసింది. మేజర్ జనర్ ఆసిఫ్ ఘఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయాన్ని పాకిస�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది విద్యుత్ సరఫరా కంపెనీ. సాక్షాత్తు దేశ ప్రధాని ఆఫీస్ కు పవర్ కట్ చేస్తామంటూ నోటీస్ పంపించింది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ జారీ చేసిన నోటీస్.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప�
ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టు�
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�
జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు గానీ, మరే ఇతర దేశానికి గాన