Pakistan

    భారత్ లో ఉగ్రదాడులకు ఫ్లాన్…పాక్ జైలు నుంచి మసూద్ రిలీజ్

    September 9, 2019 / 05:26 AM IST

    ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�

    ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ ఏకైక అస్త్రం

    September 8, 2019 / 07:52 AM IST

    భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసి

    జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ మెడలోని నరం : మరోసారి రెచ్చిపోయిన ఇమ్రాన్ ఖాన్

    September 7, 2019 / 05:35 AM IST

    భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ దేశానికి చెందిందే అని అర్థ�

    LOC దగ్గర భారీగా సైన్యాన్ని మొహరిస్తున్న పాక్

    September 6, 2019 / 02:41 AM IST

    జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ ఆగ్రహంతో ఊగిపోతుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాక్ కు దిక్కుతోచని పరిస్థ�

    ప్రజల ఒత్తిడికి తలొగ్గిన పాక్ : భారత్ మందులపై నిషేధం ఎత్తివేత

    September 4, 2019 / 05:11 AM IST

    పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపెట్టింది. అత్తమీద కోపం బిడ్డపై చూపెట్టినట్లుగా అయ్యింది పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో భారత్ పై కక్ష సాధించటమే �

    భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

    September 3, 2019 / 02:38 AM IST

    కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర

    పాక్ గూఢచార సంస్థ నుంచి బీజేపీకి డబ్బులు

    September 2, 2019 / 04:04 PM IST

    కాంగ్రెస్ సీనియర్ లీడర్,మధ్యప్రదేశ్ మాజీ సీఎం  దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI నుంచి భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నేతలు డబ్బులు తీసుకుంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టిసా

    కుల్ భూషణ్ ని కలిసిన భారత అధికారి

    September 2, 2019 / 10:45 AM IST

    పాక్  జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా కలిసారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో జాదవ్‌ను కలిసేందుకు పాకిస్తాన్‌ అనుమతి ఇచ్చింది. 2017 తర్వాత తొలిసారిగా భారత అధికార�

    అంతర్జాతీయ సమాజం ముందు…పాక్ కు మరోసారి ఘోర పరాభవం

    September 2, 2019 / 09:39 AM IST

     జమ్మూకశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను  దోషిగా నిలబెట్టాలని ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. ఆదివారం(సెప్టెంబర్-1,2019) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవులో జరిగిన దక్షిణాసియా దేశాల స్�

    ఇమ్రాన్ ఖాన్ కు షాక్ : ప్రధాని మోడీకి మద్దతు తెలిపిన పాక్ నేత

    September 1, 2019 / 02:41 PM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.

10TV Telugu News