Pakistan

    రాహుల్ నే కాదు..హర్యాణ సీఎంని వాడుకుంటున్న పాక్

    August 29, 2019 / 09:17 AM IST

    కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు  రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్‌లాల�

    పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

    August 29, 2019 / 09:00 AM IST

    లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్�

    కచ్‌లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్‌లోకి పాక్ కమాండోలు

    August 29, 2019 / 08:27 AM IST

    పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్‌ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్‌కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌�

    యుద్దానికి కాలు దువ్వుతోన్న పాక్: మిస్సైల్ టెస్ట్ ఫైర్ సక్సెస్

    August 29, 2019 / 07:53 AM IST

    జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వెనక్కు తగ్గడం లేదు. పాక్ మంత్రి చెప్పినట్లు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది పాక్. ఈ క్రమంలోనే గురువారం మిస్సైల్ గజ్నవిను టెస్ట్ ఫైర్ చేసింది. మేజర్ జనర్ ఆసిఫ్ ఘఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయాన్ని పాకిస�

    అయితే ఏంటీ : కరెంట్ బిల్లు కట్టలేదని ప్రధానికి నోటీస్

    August 29, 2019 / 05:30 AM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది విద్యుత్ సరఫరా కంపెనీ. సాక్షాత్తు దేశ ప్రధాని ఆఫీస్ కు పవర్ కట్ చేస్తామంటూ నోటీస్ పంపించింది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ జారీ చేసిన నోటీస్.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప�

    యుద్ధ మేఘాలు…పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

    August 28, 2019 / 04:24 PM IST

    ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ  లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టు�

    ఆయన అన్నాడంటే ఏమైనా జరగొచ్చు : అక్టోబర్ లో భారత్-పాక్ యుద్ధం

    August 28, 2019 / 11:27 AM IST

    భారత్-పాక్‌ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్‌తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�

    పాక్ పై రాహుల్ ఫైర్…కశ్మీర్ విషయంలో ప్రభుత్వానికి మద్దతు

    August 28, 2019 / 06:02 AM IST

    జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు  గానీ, మరే ఇతర దేశానికి గాన

    ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

    August 28, 2019 / 02:42 AM IST

    ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధా

    భారత్ లో దాడులకు పాక్ వ్యూహం

    August 28, 2019 / 02:23 AM IST

    భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది.  సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్‌ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి

10TV Telugu News