Pakistan

    మోడీ విమానానికి దారి ఇవ్వం

    September 18, 2019 / 03:08 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ లోకి అనుమతించాలని పాక్‌ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్తాన్ స్ప‌ష్టం చేసింది. ఆ �

    పాక్‌ పర్మిషన్ కావాలి: మోడీ విమానం కోసం భారత్ రిక్వెస్ట్

    September 18, 2019 / 09:44 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది.

    త్వరలోనే…పీవోకేపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుంది

    September 17, 2019 / 02:04 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.  ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�

    అమ్మాయిలు..అబ్బాయిలు కలిసి కూర్చోకూడదు..మాట్లాడుకోకూడదు: యూనివర్శిటీ హుకుం 

    September 17, 2019 / 04:50 AM IST

    కాలేజీల్లోను..యూనివర్శిటీల్లోను అమ్మాయిలు..అబ్బాయిలు కలిసి తిరగటం సర్వసాధారణం. కానీ ఇకపై అటువంటివి కుదరదంటోంది ఓ యూనివర్శిటీ. అమ్మాయిలు..అబ్బాయిలు వర్శిటీ క్యాంపస్ లో గానీ..బైట గానీ కలిసి కూర్చోకూడదు..మీటింగ్ లు పెట్టుకుని కబుర్లు పెట్టుకో�

    కశ్మీర్ భారత సార్వభౌమ భాగం : పీవోకేను పాక్ ఖాళీ చేయాలన్న బ్రిటన్ ఎంపీ

    September 16, 2019 / 03:42 PM IST

    జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ  బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�

    6 రాష్ట్రాల్లో.. రైల్వే స్టేషన్లు, దేవాలయాలను పేల్చేస్తాం

    September 16, 2019 / 05:58 AM IST

    హర్యానాలోని రోహ్‌టక్ రైల్వే స్టేషన్‌కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ

    ‘పాక్.. భారత్‌ను బంధువులా చూస్తోంది’

    September 15, 2019 / 11:50 AM IST

    ‘పాకిస్తాన్ దేశస్థులు భారతదేశం చేసే పనులకు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. వాళ్లు భారత్‌ను బంధువులా భావిస్తున్నారు’ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. పాకిస్తాన్‌లో పర్యటించిన శరద్ పవార్ తన అనుభవాన్ని శనివారం మీడియాతో ముందు వె

    తోకముడిచారు : తెల్ల జెండాలు చూపి శవాలను మోసుకెళ్లిన పాక్ ఆర్మీ

    September 15, 2019 / 07:40 AM IST

    పీవోకేపై కూడా ఇప్పుడు పాక్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడానికి పాక్ సైన్యం చేసిన కుట్రను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్‌కు దీటుగా బదులిస్తాం, అణు యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న పా�

    ప్రపంచం భారత్‌ను నమ్ముతుంది.. పాకిస్తాన్‌ను కాదు

    September 13, 2019 / 09:23 AM IST

    కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్‌నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్‌ చేసిన కృషి ఎవ్వరికీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మ�

    ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది

    September 13, 2019 / 05:04 AM IST

    ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు ఉగ్ర సంస్థ  ముజాహిద్దీన్‌ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని త‌ప్పుప‌డుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సోవి�

10TV Telugu News