Pakistan

    భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

    October 2, 2019 / 10:03 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

    LOC దాటి వస్తాం…పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

    September 30, 2019 / 08:42 AM IST

    పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �

    ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ కోర్టులో కేసు నమోదు

    September 28, 2019 / 12:59 PM IST

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న  కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�

    కశ్మీర్ లో ఉగ్రదాడి: ముగ్గురు ఉగ్రవాదులు, జవాను మృతి

    September 28, 2019 / 11:43 AM IST

    భద్రతా సిబ్బందిపై గ్రనేడ్‌లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు. ధీటుగా బదులిచ్చినప్పటికీ భారత

    మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

    September 27, 2019 / 04:14 PM IST

    ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �

    ప్రపంచానికి బుద్దుడిని,శాంతిని ఇచ్చాం…ఉగ్రవాదం కాదు

    September 27, 2019 / 02:52 PM IST

    అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద

    హఫీజ్ నెలకు లక్షా 50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

    September 26, 2019 / 11:12 AM IST

    26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ స‌యీద్‌ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి పాకిస�

    భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

    September 24, 2019 / 01:21 PM IST

    పాక్‌లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్‌కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా,

    పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

    September 24, 2019 / 12:46 PM IST

    పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�

    మోడీ దూకుడుగా ఉన్నారు.. పాక్ ను నమ్ముతా : ట్రంప్

    September 24, 2019 / 10:07 AM IST

    కశ్మీర్ విషయంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్�

10TV Telugu News