Home » Pakistan
పాకిస్తాన్ లో హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్. మధ్య ప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా వచ్చారని ఆరోపిస్తూ పట్టుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర�
భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య అయినా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందన�
పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్లో శిక్షణ పొందారని ఆయన అంగీకరించారు. ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను పాకిస్తాన�
భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్..కరాచీలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)మ్యూజియంలో పెట్టుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టు అన్వర్ లోధి శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ద్వారా కరాచీ మ్యూజియంలోని అభినందన్ �
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్త
కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �
కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని అతిక్రమించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ICJ) ప్రెసిడెంట్ జడ్జి అబ్దుల్కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర
పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
కరాచి-రావల్పిండి తేజ్గామ్ ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాకత్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందారు. మరో 13మందికి పైగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమ�