Home » Pakistan
ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగర�
పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానివా.. లేదా పాకిస్తాన్ రాయబారివా అంటూ ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో పాక్తో పోల్చి మాట్లాడుతుండటంపై మోడీని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై జరుగుతున్న ఆ�
కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజే చీకటి తెలవారకముందే.. దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు జరుగుతున్న వేళ.. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భారీగా పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఉగ్రవాదులు, భద్రత బలగాలు మధ్య జరిగిన క�
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి
ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, �
హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.