Home » #pakistanvsindia
పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది....
Pakistani drone: దేశ సరిహద్దు ప్రాంతమైన అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ పై సరిహద్దు భద్రతా దళం జవాన్లు కాల్పులు జరిపారు.(BSF personnel shoot down) సరిహద్దుల్లోకి డ్రగ్స్(carrying narcotics) తీసుకువస్తున్నపాక్ డ్రోన్(Pakistani drone) ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశ�
భారత్, పాకిస్థాన్లు తమతమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారం పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్పప్పటికీ 1992 నాటి సంప్రదాయాన్ని కొనసాగించాయి.