Home » palle pragati
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు.