Panchayat Place

    ఎమ్మెల్యే దౌర్జన్యం : రెచ్చిపోయిన మాధవనాయుడు

    February 11, 2019 / 01:30 AM IST

    పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెచ్చిపోయారు. వివాదంలో ఉన్న స్థలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు యత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితుల�

10TV Telugu News