Pangong lake

    చైనా సైనికుల చేతుల్లో ఈటెలు, రాడ్లు, కొడవళ్లు..ఫొటోలు వైరల్

    September 9, 2020 / 07:28 AM IST

    ఒకవైపు చర్చలంటూనే.. మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్‌ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్‌కు చెందిన ముఖ్‌పరీ పోస్టువైపు ద�

    నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్

    September 8, 2020 / 06:51 AM IST

    తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �

    సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత: భారత్, చైనా దళాల మధ్య కాల్పులు

    September 8, 2020 / 06:33 AM IST

    తూర్పు లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్‌లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �

    పాంగోంగ్ సరస్సు వద్ద ప్రతిష్టంభన.. చైనా కుట్రలకు భారత్ బ్రేక్!

    September 2, 2020 / 08:19 PM IST

    India-China standoff: ఇప్పటి వరకు ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేవి. తాజాగా చైనా దళాలు సరస్సు దక్షిణం ఒడ్డున కూడా భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి. చైనా కుయుక్తులను ముందే పసిగట్టిన భారత దళాలు �

    చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

    September 1, 2020 / 08:55 PM IST

    పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�

    సరిహద్దులో చైనాకు తగిన సమాధానం.. దళాలు, ఆయుధాలను మోహరిస్తున్న భారత్

    September 1, 2020 / 09:36 AM IST

    సరిహద్దు ప్రాంతంలో చైనా దూకుడుకు తగిన సమాధానం చెబుతుంది భారత్.. చైనా చేష్టల దృష్ట్యా, భారత సైన్యం తూర్పు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు చుట్టూ ‘వ్యూహాత్మక పాయింట్ల’ వద్ద దళాలు మరియు ఆయుధాలను మోహరించింది. చొరబడటానికి చైనా చేసిన ప్రయత్నాలను అడ్

    చైనా – భారత సైన్యాల మధ్య మరోసారి ఘర్షణ – కేంద్రం

    August 31, 2020 / 01:13 PM IST

    చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత

    పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత : భారత్ – చైనా సైనికుల ఘర్షణ

    September 12, 2019 / 07:11 AM IST

    ఉత్తర పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ – చైనా సైనికులు పరసర్పం తలపడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. చర్చలతో ఉద్రిక్తతలకు తెరపడింది. భారత సైన్యం గ

10TV Telugu News