Home » Panneerselvam
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్�
వాస్తవానికి ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్)ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. కానీ తనకు అదే రోజు వేరే ముఖ్యమైన పని ఉండడం మూలంగా హాజరు కాలేనంటూ భూపేంద్ర పటేల్కు లేఖ రాశారు. ఈ తరుణంలో పన్నీర్స
ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మృతి చెందార
అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్(56)మృతిచెందారు.