paper mill

    పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు 

    February 24, 2019 / 03:16 PM IST

    కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన  పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపం�

10TV Telugu News